ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - road accidents updates

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Sep 3, 2020, 10:00 PM IST

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.