లాడ్జ్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా శాపూర్నగర్లోని రాఘవేంద్ర లాడ్జ్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో జీడిమెట్ల పోలీసులు దాడులు జరిపారు.
ఈ నేపథ్యంలో నాలుగు రూముల్లో ఉన్న మొత్తం 8 మంది, ఓ నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని జీడిమెట్ల సీఐ బాల్రాజు తెలిపారు.
ఇదీ చూడండి : ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు: రాజాసింగ్