ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

author img

By

Published : Jan 3, 2021, 3:58 PM IST

ఓ వాహనదారుడు ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్​ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఘటనలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లాలో జరిగింది.

Out of control bike One person died on the spot at yadadri district
అదుపు తప్పిన బైక్​.. అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి

బైక్​ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా పెద్ద పడిశాల సమీపంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లికి చెందిన కొంగరి రాములు(35) వస్తా కొండూరులోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్నాడు.

ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి : గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

బైక్​ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా పెద్ద పడిశాల సమీపంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎం) మండలం ఖప్రాయపల్లికి చెందిన కొంగరి రాములు(35) వస్తా కొండూరులోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్నాడు.

ఈ క్రమంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడి తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి : గురువు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.