ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు

మద్యం మత్తులో అల్లరిమూకలు వీరంగం సృష్టించిన ఘటన హైదరాబాద్ బాపూనగర్​లో జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఓ జంటపై దాడి చేయగా.. మూకను అడ్డుకునేందుకు వచ్చినవారిపైనా దాడికి పాల్పడ్డారు. సీసీటీవీ ఆధారంగా పలువురిని అరెస్ట్​ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By

Published : Aug 29, 2020, 10:38 PM IST

mob attack by drunikards at sr nagar
మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు

హైదరాబాద్​ ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బాపూనగర్​లో శుక్రవారం అర్థరాత్రి మద్యం మత్తులో అల్లరిమూకలు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ ఇంట్లోని భార్యాభర్తలపై కూడా దాడి చేయడానికి యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన పలువురిపైనా దాడి చేశారు.

ఈ దృశ్యాలన్నీ అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాడులకు పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన బాపూనగర్‌ మాజీ అధ్యక్షుడు రాకేష్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా పలువురిని అరెస్టు చేసి దాడికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు

ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!

హైదరాబాద్​ ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బాపూనగర్​లో శుక్రవారం అర్థరాత్రి మద్యం మత్తులో అల్లరిమూకలు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఓ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ ఇంట్లోని భార్యాభర్తలపై కూడా దాడి చేయడానికి యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వచ్చిన పలువురిపైనా దాడి చేశారు.

ఈ దృశ్యాలన్నీ అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దాడులకు పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన బాపూనగర్‌ మాజీ అధ్యక్షుడు రాకేష్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా పలువురిని అరెస్టు చేసి దాడికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు

ఇదీ చూడండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.