ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Sep 14, 2020, 4:33 PM IST

నిర్మల్ జిల్లా సోన్​ మండలంలోని పాక్​పట్లలో పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు.

man-committed-suicide-in-nirmal-district-due-to-family-issues
సోన్​ మండలంలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

పని చేయకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావని భార్య మందలించడం వల్ల నిర్మల్ జిల్లా సోన్​ మండలంలోని పాక్​పట్లలో బండారి రవి(33) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 ఆంబులెన్స్​లో చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రవి సోమవారం మృతి చెందినటలు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పని చేయకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తావని భార్య మందలించడం వల్ల నిర్మల్ జిల్లా సోన్​ మండలంలోని పాక్​పట్లలో బండారి రవి(33) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 ఆంబులెన్స్​లో చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రవి సోమవారం మృతి చెందినటలు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.