ETV Bharat / jagte-raho

విజయవాడ గ్యాంగ్​వార్​: ప్రధాన నిందితుడు పండు అరెస్ట్​

విజయవాడ గ్యాంగ్​ వార్ కేసులో​ ప్రధాన నిందితుడు పండును పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. హత్యకు సంబంధించిన కత్తులను స్వాధీనం చేసుకుని... పండును కోర్టులో హాజరు పరిచామని పటమట పోలీసులు తెలిపారు.

author img

By

Published : Jun 14, 2020, 7:54 AM IST

Updated : Jun 14, 2020, 10:57 AM IST

vijayawada gang war
vijayawada gang war

విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్​ మణికంఠ అరెస్ట్​ అయ్యాడు. హత్యకు వినియోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 33 మందిని అరెస్ట్​ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.

పరారీలో ఉన్న మరో 15 మంది కోసం గాలిస్తున్నట్ల తెలిపారు. వీరి కోసం 6 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు చెప్పారు. ఘర్షణ పడ్డ వారిపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారికి నగర బహిష్కరణ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.

విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్​ మణికంఠ అరెస్ట్​ అయ్యాడు. హత్యకు వినియోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో 33 మందిని అరెస్ట్​ చేసినట్లు పటమట పోలీసులు తెలిపారు.

పరారీలో ఉన్న మరో 15 మంది కోసం గాలిస్తున్నట్ల తెలిపారు. వీరి కోసం 6 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్లు చెప్పారు. ఘర్షణ పడ్డ వారిపై రౌడీ షీట్లు తెరవనున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారికి నగర బహిష్కరణ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: విజయవాడ గ్యాంగ్ వార్​: వెలుగులోకి కీలక అంశాలు

Last Updated : Jun 14, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.