ETV Bharat / jagte-raho

దారుణం: బాలుడిని చంపేసి.. పెట్రోల్​ పోసి కాల్చేశాడు

author img

By

Published : Oct 22, 2020, 3:39 PM IST

మహబూబాబాద్​లో అపహరణకు గురైన బాలుడు దీక్షిత్​ రెడ్డి కథ విషాదంతో ముగిసింది. దీక్షిత్​ను కిడ్నాపర్లు చంపేశారు. దీంతో జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు దర్యాప్తు చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి... నిందితుడు శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మంద సాగర్‌గా నిర్ధరించారు.

'సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఆలస్యమైంది'
'సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఆలస్యమైంది'

మహబూబాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఓ యువకుడి దురాలోచనకు అభం శుభం తెలియని బాలుడు బలయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి... నిందితుడు శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మంద సాగర్‌గా నిర్ధరించారు.

కిడ్నాప్ చేసిన గంట తర్వాత బాలుడిని గొంతు పిసికి చంపేశాడని ఆ తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చేశాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల గుర్తించడం కాస్త ఆలస్యమైందంటున్న ఎస్పీ కోటిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఆలస్యమైంది'

ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

మహబూబాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఓ యువకుడి దురాలోచనకు అభం శుభం తెలియని బాలుడు బలయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి... నిందితుడు శనిగపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల మంద సాగర్‌గా నిర్ధరించారు.

కిడ్నాప్ చేసిన గంట తర్వాత బాలుడిని గొంతు పిసికి చంపేశాడని ఆ తర్వాత పెట్రోల్‌ పోసి కాల్చేశాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల గుర్తించడం కాస్త ఆలస్యమైందంటున్న ఎస్పీ కోటిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

'సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఆలస్యమైంది'

ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.