ETV Bharat / jagte-raho

అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య

ఓ ప్రేమ జంట విగతజీవులుగా పడి ఉన్న ఘటన కామారెడ్డి జిల్లా మొగలాన్​పల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Feb 1, 2020, 9:05 AM IST

lovers suicide in nagarkarnool
అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మొగలాన్​పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కొడ్పగల్​ మండలం టీకరం తండాకు చెందిన జయరాం(22), లింగాం పేట మండలం బావనిపేట్​ తండాకు చెందిన సోనీ(18) ఇద్దరూ ప్రేమించుకున్నారు.

వీరిరువురూ నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉండడం గమనించిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్లు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ దామోదర్​ రెడ్డి, సీఐ మహేశ్​గౌడ్​ కేసు నమోదు చేసుకున్నారు. మరణించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మొగలాన్​పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కొడ్పగల్​ మండలం టీకరం తండాకు చెందిన జయరాం(22), లింగాం పేట మండలం బావనిపేట్​ తండాకు చెందిన సోనీ(18) ఇద్దరూ ప్రేమించుకున్నారు.

వీరిరువురూ నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉండడం గమనించిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్లు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న డీఎస్పీ దామోదర్​ రెడ్డి, సీఐ మహేశ్​గౌడ్​ కేసు నమోదు చేసుకున్నారు. మరణించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య

ఇదీ చూడండి: టింబర్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.