ETV Bharat / jagte-raho

కారులో తరలిస్తున్న 72కేజీల గంజాయి పట్టివేత

author img

By

Published : Jul 28, 2020, 9:58 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి వద్ద ఓ కారులో రవాణా చేస్తున్న 72కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

illegal transportation of marijuana in mulugu district tadvai  two persons were arrested
కారులో అక్రమంగా తరలిస్తున్న 72కేజీల గంజాయి పట్టివేత

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. అందులో నుంచి 72కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్​కు చెందిన పల్తియాకు చెందిన శంకర్​, వరంగల్​ రూరల్​ జిల్లా ఖానాపూర్​కు చెందిన శ్రీకాంత్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి విక్రయించి రవాణా చేస్తున్నట్టు వారు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. అందులో నుంచి 72కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్​కు చెందిన పల్తియాకు చెందిన శంకర్​, వరంగల్​ రూరల్​ జిల్లా ఖానాపూర్​కు చెందిన శ్రీకాంత్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. చింతూరు సరిహద్దు ప్రాంతం నుంచి విక్రయించి రవాణా చేస్తున్నట్టు వారు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.