ETV Bharat / jagte-raho

120 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Oct 20, 2020, 3:32 PM IST

120 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్​ జిల్లా కుంటాల- అర్లి క్రాస్​ రోడ్డులో వ్యానును అదుపులోకి తీసుకున్నారు.

illegal ration rice caught at nirmal district
అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

నిర్మల్​ జిల్లా కుంటాల- అర్లి క్రాస్​ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న డీసీఎం వాహనాన్ని సోదా చేశారు. అందులో ప్రభుత్వం పంపిణీ చేసిన 120 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు.

బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. అతనిపై కేసు నమదో చేసినట్లు భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్​కుమార్​ వివరించారు.

నిర్మల్​ జిల్లా కుంటాల- అర్లి క్రాస్​ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న డీసీఎం వాహనాన్ని సోదా చేశారు. అందులో ప్రభుత్వం పంపిణీ చేసిన 120 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు.

బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. అతనిపై కేసు నమదో చేసినట్లు భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్​కుమార్​ వివరించారు.

ఇదీ చదవండిః మద్యం దుకాణంలో చోరీ.. 50 వేల నగదు అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.