ETV Bharat / jagte-raho

బయటకొస్తున్న రాకేశ్​రెడ్డి బాధితులు

జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమ వద్ద కోట్లు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Feb 15, 2019, 6:10 AM IST

రాజ్ కుమార్

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. కోటి అరవై లక్షలు తీసుకొని నిలువునా ముంచారని స్థిరాస్తి వ్యాపారి రాజ్​కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013లో బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం పేరుతో విడతలవారీగా కోటి అరవై లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త జయరాంకు అప్పు ఇచ్చే స్థాయి రాకేశ్​కు లేదని అభిప్రాయపడ్డారు. మోసం చేసి వసూలు చేసే డబ్బులను క్రికెట్ బెట్టింగ్, కెసినోలో పెట్టడం రాకేశ్​ వ్యసనం అని రాజ్ కుమార్ తెలిపారు. కొంతమంది వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకువచ్చి... జయరాంకు ఇచ్చారని వార్తలు వస్తున్న తరుణంలో రాజ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బయటకొస్తున్న రాకేష్​ రెడ్డి బాధితులు
undefined

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. కోటి అరవై లక్షలు తీసుకొని నిలువునా ముంచారని స్థిరాస్తి వ్యాపారి రాజ్​కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013లో బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం పేరుతో విడతలవారీగా కోటి అరవై లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త జయరాంకు అప్పు ఇచ్చే స్థాయి రాకేశ్​కు లేదని అభిప్రాయపడ్డారు. మోసం చేసి వసూలు చేసే డబ్బులను క్రికెట్ బెట్టింగ్, కెసినోలో పెట్టడం రాకేశ్​ వ్యసనం అని రాజ్ కుమార్ తెలిపారు. కొంతమంది వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకువచ్చి... జయరాంకు ఇచ్చారని వార్తలు వస్తున్న తరుణంలో రాజ్ కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బయటకొస్తున్న రాకేష్​ రెడ్డి బాధితులు
undefined
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.