ETV Bharat / jagte-raho

విద్యుత్​ స్తంభం నుంచి చెలరేగిన మంటలు - కర్నూలులో కరెంట్​ పోల్​కు అగ్ని ప్రమాదం

ఏపీలోని కర్నూలు కలెక్టర్​ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

విద్యుత్​ స్తంభం నుంచి చెలరేగిన మంటలు
విద్యుత్​ స్తంభం నుంచి చెలరేగిన మంటలు
author img

By

Published : Dec 13, 2020, 1:36 PM IST

ఏపీలోని కర్నూలు కలెక్టర్​ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జనావాసం లేని కారణంగా ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాక్ సర్కూట్​ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు.

ఏపీలోని కర్నూలు కలెక్టర్​ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్​ స్తంభం నుంచి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జనావాసం లేని కారణంగా ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాక్ సర్కూట్​ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి: భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.