ETV Bharat / jagte-raho

నాటుసార స్థావరాలపై ఎక్సైజ్ దాడులు.. 10 మందిపై కేసు - nagarkurnool district news

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలోని పలు తండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 50 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. అక్రమంగా నిల్వఉంచిన బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు.

excise police
excise police
author img

By

Published : Aug 8, 2020, 8:49 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలోని పలు తండాల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లోని పలు తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 50 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు.

అక్రమంగా నిల్వచేసిన 250 కిలోల బెల్లం, 100 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. 1,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలోని పలు తండాల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లోని పలు తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 50 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు.

అక్రమంగా నిల్వచేసిన 250 కిలోల బెల్లం, 100 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. 1,400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.