ETV Bharat / jagte-raho

రహదారి గుంతలమయం... ప్రమాదంలో యువకుడు దుర్మరణం

author img

By

Published : Dec 7, 2020, 8:04 AM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కమ్మగూడెం పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండిరాళ్ల పవన్​గా గుర్తించారు.

ద్విచక్రవాహనం గుంతలోపడి యువకుడు మృతి
ద్విచక్రవాహనం గుంతలోపడి యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కమ్మగూడెం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందాడు.

మృతుడు రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండిరాళ్ల పవన్​గా పోలీసులు గుర్తించారు. వలిగొండకు బైక్​పై వచ్చిన పవన్... రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల వర్షాలకు రోడ్డు కోసుకుపోవటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కమ్మగూడెం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గుంతలో పడి ఓ యువకుడు మృతిచెందాడు.

మృతుడు రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బండిరాళ్ల పవన్​గా పోలీసులు గుర్తించారు. వలిగొండకు బైక్​పై వచ్చిన పవన్... రామన్నపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల వర్షాలకు రోడ్డు కోసుకుపోవటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : ఇవాళ యాసంగి రైతుబంధు విడుదలపై కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.