ETV Bharat / jagte-raho

వృద్ధుని ప్రాణం తీసిన భూతగాదాలు, మూఢనమ్మకాలు - వృద్ధుని ప్రాణం తీసిన భూతగాదాలు, మూఢన్మకాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో భీమయ్య అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. భూతగాదాలు, మంత్రాలు చేస్తున్నాడని నెపంతో... అతని తమ్ముడి కుమారులు ఇనుప రాడ్​తో దాడి చేశారు.

a old man was killed by his brothers sons in gudem village dandepalli mandal manchiryala district
వృద్ధుని ప్రాణం తీసిన భూతగాదాలు, మూఢన్మకాలువృద్ధుని ప్రాణం తీసిన భూతగాదాలు, మూఢన్మకాలు
author img

By

Published : Jul 19, 2020, 6:12 AM IST

Updated : Jul 19, 2020, 6:57 AM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు భీమయ్యకు అతని తమ్ముడి కుమారులు మధ్య కొంత కాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా మంత్రాలు చేస్తున్నాడని నెపంతో శనివారం తమ్ముడి కొడుకులు ఇద్దరు భీమయ్యపై గొడవ పడ్డారు.

తన ఇంట్లోనే ఇనుప రాడ్​తో తలపై దాడి చేయడం వల్ల ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో నిందితులిద్దరిని దండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు భీమయ్యకు అతని తమ్ముడి కుమారులు మధ్య కొంత కాలంగా భూతగాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా మంత్రాలు చేస్తున్నాడని నెపంతో శనివారం తమ్ముడి కొడుకులు ఇద్దరు భీమయ్యపై గొడవ పడ్డారు.

తన ఇంట్లోనే ఇనుప రాడ్​తో తలపై దాడి చేయడం వల్ల ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో నిందితులిద్దరిని దండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Jul 19, 2020, 6:57 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.