ETV Bharat / jagte-raho

బైక్‌ అదుపుతప్పి కిందపడ్డ యువకుడు.. చికిత్స పొందుతూ మృతి - nalgonda latest news

ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో తీవ్ర గాయాపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తక్కెళ్లపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది.

a-man-died-after-falling-off-a-motorcycle-at-takkellapadu-village-kattangur-mandal-nalgonda-district
బైక్‌ అదుపుతప్పి కిందపడ్డ యువకుడు.. చికిత్స పొందుతూ మృతి
author img

By

Published : Jun 29, 2020, 11:05 PM IST

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరిగంప సతీశ్‌ (28) ద్విచక్ర వాహనంపై ఈదులూరు గ్రామానికి వెళ్తున్నాడు. తక్కెళ్లపాడు గ్రామం వద్ద రోడ్డుపై గుంతలు ఉండటం వల్ల బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాపడ్డ అతన్ని నల్లగొండలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరిగంప సతీశ్‌ (28) ద్విచక్ర వాహనంపై ఈదులూరు గ్రామానికి వెళ్తున్నాడు. తక్కెళ్లపాడు గ్రామం వద్ద రోడ్డుపై గుంతలు ఉండటం వల్ల బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాపడ్డ అతన్ని నల్లగొండలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

ఇదీ చూడండి: మా​ సిస్టం ఎప్పుడూ ఫెయిల్​ కాదు: సీపీ అంజనీ కుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.