ETV Bharat / international

కుప్పకూలిన వాయుసేన విమానం- 12మంది మృతి

author img

By

Published : Jun 10, 2021, 12:14 PM IST

మయన్మార్​ వైమానిక దళానికి చెందిన ఓ విమానం కుప్పకూలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 16 మంది ఉన్నారు.

మయన్మార్​ వాయుసేనకు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు స్థానిక మీడియా గురువారం కథనం వెలువరించింది. మండలయ్​లోని అనిసాకన్​ అనే గ్రామం వద్ద ఉన్న కొండప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది.

ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ఉన్నారని స్థానిక అగ్నిమాపక శాఖ చెప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మయన్మార్​ వాయుసేనకు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు స్థానిక మీడియా గురువారం కథనం వెలువరించింది. మండలయ్​లోని అనిసాకన్​ అనే గ్రామం వద్ద ఉన్న కొండప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది.

ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ఉన్నారని స్థానిక అగ్నిమాపక శాఖ చెప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: myanmar: మయన్మార్​ నిరసనల్లో 840 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.