ETV Bharat / international

శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్​​ ఉగ్రసంస్థలపై నిషేధం

శ్రీలంకలో బాంబుదాడులకు పాల్పడ్డ ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రసంస్థలపై నిషేధం విధించారు ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. తదుపరి ప్రకటన వచ్చేదాకా దేశ వ్యాప్తంగా డ్రోన్లు వినియోగించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొలంబోలో బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : May 15, 2019, 5:17 AM IST

శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్​​ ఉగ్రసంస్థలపై నిషేధం
ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థలపై నిషేధం

శ్రీలంకలో వరుస బాంబు దాడులు చేసిన నేషనల్​ తౌహీత్ జమాత్​(ఎన్​టీజే)తో పాటు 'జమాతే మిలాతే ఇబ్రహీమ్​(జేఎమ్​ఐ)', 'విల్లాయత్​ అస్​ సెలాని(డబ్ల్యూఏయస్​)' ఉగ్రసంస్థలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలో డ్రోన్ల వినియోగంపైనా నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. గత నెల 21న ఈస్టర్ పర్వదినాన కొలంబోలో జరిగిన వరుస బాంబుదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మారణహోమంలో 250 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థలపై నిషేధం

శ్రీలంకలో వరుస బాంబు దాడులు చేసిన నేషనల్​ తౌహీత్ జమాత్​(ఎన్​టీజే)తో పాటు 'జమాతే మిలాతే ఇబ్రహీమ్​(జేఎమ్​ఐ)', 'విల్లాయత్​ అస్​ సెలాని(డబ్ల్యూఏయస్​)' ఉగ్రసంస్థలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. దేశంలో డ్రోన్ల వినియోగంపైనా నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. గత నెల 21న ఈస్టర్ పర్వదినాన కొలంబోలో జరిగిన వరుస బాంబుదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మారణహోమంలో 250 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!

New Delhi, May 14 (ANI): A BJP delegation today met the Election Commission in the national capital over the violence that took place during party chief Amit Shah's roadshow in Kolkata and demanded immediate action against the TMC government whom the BJP accused of perpetrating the chaos. Briefing media after the meeting, Union Minority Affairs Minister Mukhtar Abbas Naqvi said that the party has demanded the poll body to arrest "disturbing elements and history sheeters" and to bar Chief Minister Mamata Banerjee from campaigning owing to today's violent clashes. Earlier in the day, clashes between TMC and BJP workers broke out during Amit Shah's roadshow.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.