ETV Bharat / international

ట్రక్కు లక్ష్యంగా దాడి- 11 మంది మృతి - ట్రక్కు లక్ష్యంగా దాడి

పాకిస్థాన్​లో ట్రక్కు లక్ష్యంగా జరిగిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

attackers target truck in Karachi
ట్రక్కు లక్ష్యంగా దాడి
author img

By

Published : Aug 15, 2021, 1:38 AM IST

Updated : Aug 15, 2021, 4:58 AM IST

పాకిస్థాన్​ కరాచీలో ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు చేసిన దాడిలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు.

వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్తుండగా..

వారంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు ఓ సీనియర్​ పోలీసు అధికారి పేర్కొన్నారు. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 20 నుంచి 25 మంది ట్రక్కులో ఉన్నట్లు తెలిపారు. ట్రక్కు అనుసరించి దుండగులు.. గ్రనేడ్​ విసిరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!

పాకిస్థాన్​ కరాచీలో ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు చేసిన దాడిలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు.

వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్తుండగా..

వారంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు ఓ సీనియర్​ పోలీసు అధికారి పేర్కొన్నారు. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 20 నుంచి 25 మంది ట్రక్కులో ఉన్నట్లు తెలిపారు. ట్రక్కు అనుసరించి దుండగులు.. గ్రనేడ్​ విసిరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!

Last Updated : Aug 15, 2021, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.