ETV Bharat / international

మారిషస్​లో భారత దౌత్యకార్యాలయం ప్రారంభం​

author img

By

Published : Feb 23, 2021, 8:40 PM IST

భారత హైకమిషన్​కు చెందిన రాయబారకార్యాలయాన్ని మారిషస్​లో ప్రారంభించారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఈ కార్యాలయం నవ్య భారతానికి నిదర్శమని ఆయన అన్నారు.

Jaishankar inaugurates new chancery building
మారిషస్​లో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించిన జైశంకర్

మారిషస్​లో భారత హై కమిషన్​కు చెందిన రాయబార కార్యాలయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రారంభించారు. ఈ పర్యావరణరహిత ప్రాజెక్టు నూతన భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ సహాయంతో నిర్మించిన 950 హౌసింగ్​ యూనిట్లను పర్యవేక్షించారు.

Jaishankar inaugurates new chancery building
మారిషస్​లోని భారత రాయబార కార్యాలయం

మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, విదేశాంగ మంత్రి అలాన్ గనూ సమక్షంలో భారత దౌత్యకార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు భారత హైకమిషన్ పేర్కొంది.

"మారిషస్​ సహకారం ఆదర్శప్రాయం. ఈ ప్రాజెక్టును ఉప ప్రధాని, గృహనిర్మాణ శాఖ మంత్రి లూయిస్ స్టీవెన్ ఒబీగాడో​తో పర్యవేక్షించాను. భారత్ సహకారంతో నిర్మించిన 956 హౌసింగ్​ యూనిట్లనూ త్వరలోనే ప్రారంభిస్తాం. భారత్​ గర్వించేలా చేసిన వర్కర్లకు ధన్యవాదాలు."

-జై శంకర్, విదేశాంగ మంత్రి.

మారిషస్​లో నిర్మించిన మెట్రోలోనూ జైశంకర్ ప్రయాణించారు. భారత్​ సహకారంతో చేపట్టిన 'మెట్రో ఎక్స్​ప్రెస్​' నిర్మాణం నూతన మారిషస్​కు నిదర్శనమని తెలిపారు.

Jaishankar inaugurates new chancery building
రాయబార కార్యాలయ ప్రారంభోత్సవంలో విదేశాంగ మంత్రి

ఇదీ చదవండి:'ఉగ్రవాదం.. మానవాళికి అతిపెద్ద ముప్పు'

మారిషస్​లో భారత హై కమిషన్​కు చెందిన రాయబార కార్యాలయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రారంభించారు. ఈ పర్యావరణరహిత ప్రాజెక్టు నూతన భారతదేశ ఔన్నత్యానికి నిదర్శనమని ఈ సందర్భంగా అన్నారు. భారతదేశ సహాయంతో నిర్మించిన 950 హౌసింగ్​ యూనిట్లను పర్యవేక్షించారు.

Jaishankar inaugurates new chancery building
మారిషస్​లోని భారత రాయబార కార్యాలయం

మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, విదేశాంగ మంత్రి అలాన్ గనూ సమక్షంలో భారత దౌత్యకార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు భారత హైకమిషన్ పేర్కొంది.

"మారిషస్​ సహకారం ఆదర్శప్రాయం. ఈ ప్రాజెక్టును ఉప ప్రధాని, గృహనిర్మాణ శాఖ మంత్రి లూయిస్ స్టీవెన్ ఒబీగాడో​తో పర్యవేక్షించాను. భారత్ సహకారంతో నిర్మించిన 956 హౌసింగ్​ యూనిట్లనూ త్వరలోనే ప్రారంభిస్తాం. భారత్​ గర్వించేలా చేసిన వర్కర్లకు ధన్యవాదాలు."

-జై శంకర్, విదేశాంగ మంత్రి.

మారిషస్​లో నిర్మించిన మెట్రోలోనూ జైశంకర్ ప్రయాణించారు. భారత్​ సహకారంతో చేపట్టిన 'మెట్రో ఎక్స్​ప్రెస్​' నిర్మాణం నూతన మారిషస్​కు నిదర్శనమని తెలిపారు.

Jaishankar inaugurates new chancery building
రాయబార కార్యాలయ ప్రారంభోత్సవంలో విదేశాంగ మంత్రి

ఇదీ చదవండి:'ఉగ్రవాదం.. మానవాళికి అతిపెద్ద ముప్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.