ETV Bharat / international

కర్తార్​పుర్​ పాస్​పోర్ట్​పై పాక్​ విదేశాంగ శాఖ స్పష్టత

author img

By

Published : Nov 8, 2019, 10:51 AM IST

కర్తార్​పుర్​లోని దర్బార్​ సాహిబ్​ పుణ్యక్షేత్రానికి వెళ్లే భారత యాత్రికులకు పాస్​పోర్ట్​ అవసరం లేదని పాకిస్థాన్​ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాస్​పోర్ట్​ నిబంధనను ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఏడాది పాటు సడలించినట్లు తెలిపింది. నవంబర్​ 9, 12 తేదీల్లో ప్రవేశ రుసుం కూడా తొలగించినట్లు పేర్కొంది. అయితే.. ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నడుచుకుంటామని పేర్కొంది భారత్​.

కర్తార్​పుర్​ పాస్​పోర్ట్​పై పాక్​ విదేశాంగ శాఖ స్పష్టత

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ఇంకా ఒకే రోజు ఉంది. దర్బార్​ సాహిబ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు పాస్​పోర్ట్​ అవసరమా? లేదా? అనే విషయంపై గందరగోళం నెలకొన్న తరుణంలో స్పష్టత ఇచ్చింది పాకిస్థాన్​ విదేశాంగ కార్యాలయం. భారత సిక్కు యాత్రికులకు పాస్​పోర్ట్​​ అవసరం లేదని పేర్కొంది. పాస్​పోర్ట్​ నిబంధనను ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఒక సంవత్సరం పాటు సడలించారని తెలిపింది.

అంతకుముందు భారత సిక్కు యాత్రికులు తప్పనిసరిగా పాస్​పోర్ట్​ కలిగి ఉండాలని పాక్​​ ఆర్మీ ప్రతినిధి మేజర్​ జనరల్​ అసిఫ్​ ఘఫూర్​ వెల్లడించారు. ఆయన ప్రకటనతో పాస్​పోర్ట్​​ అంశంపై గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో.. గురునానక్​ 550వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత సిక్కు యాత్రికులకు పలు నిబంధనలు సడలిస్తున్నట్లు పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్​ ఫైజల్​ తెలిపారు.

" 10 రోజుల ముందుగానే యాత్రికుల వివరాలను పాక్​ ప్రభుత్వానికి అందించే నిబంధనతో పాటు నవంబర్​ 9, 12 తేదీల్లో ప్రవేశం రుసుం 20 డాలర్లను చెల్లింపును తొలగిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రకటించారు. ఈ విషయాన్ని తాము అధికారికంగా భారత్​కు తెలిపాం. శనివారం రోజున కర్తార్​పుర్​ కారిడార్​ ప్రారంభోత్సవానికి భారత్​తో పాటు ప్రపంచ దేశాల నుంచి సుమారు 10 వేల మంది సిక్కు యాత్రికులు హాజరవుతారని అంచనా. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు భారత్​ నుంచి 5వేల మంది యాత్రికులు వస్తారు. ఇతర దేశాలకు కూడా ఇదే సంఖ్యలో వీసాలు జారీ చేయనున్నాం."

-మహమ్మద్​ ఫైజల్​, పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి.

కర్తార్​పుర్​ కారిడార్​ పూర్తయినట్లు ఈనెల 1న పాక్​ ప్రధాని ఖాన్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పాస్​పోర్ట్​, 10 రోజుల ముందు భారత సిక్కు యాత్రికులు వివరాలు తెలియజేయాలన్న నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. పాస్​పోర్ట్​ అవసరం లేదని.. చలామణిలో ఉన్న గుర్తింపు కార్డు సరిపోతుందన్నారు.

ఒప్పందం ప్రకారమే..

పాస్​పోర్ట్​పై పాకిస్థాన్​ మిశ్రమ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉందని.. ఈ ఒప్పందానికి భారత్​ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఇది అవసరమైన పత్రాలను తెలుపుతోందని... ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ పాస్​పోర్ట్​పై స్పష్టత ఇవ్వని పాక్​

కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ఇంకా ఒకే రోజు ఉంది. దర్బార్​ సాహిబ్​ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు పాస్​పోర్ట్​ అవసరమా? లేదా? అనే విషయంపై గందరగోళం నెలకొన్న తరుణంలో స్పష్టత ఇచ్చింది పాకిస్థాన్​ విదేశాంగ కార్యాలయం. భారత సిక్కు యాత్రికులకు పాస్​పోర్ట్​​ అవసరం లేదని పేర్కొంది. పాస్​పోర్ట్​ నిబంధనను ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఒక సంవత్సరం పాటు సడలించారని తెలిపింది.

అంతకుముందు భారత సిక్కు యాత్రికులు తప్పనిసరిగా పాస్​పోర్ట్​ కలిగి ఉండాలని పాక్​​ ఆర్మీ ప్రతినిధి మేజర్​ జనరల్​ అసిఫ్​ ఘఫూర్​ వెల్లడించారు. ఆయన ప్రకటనతో పాస్​పోర్ట్​​ అంశంపై గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో.. గురునానక్​ 550వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత సిక్కు యాత్రికులకు పలు నిబంధనలు సడలిస్తున్నట్లు పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్​ ఫైజల్​ తెలిపారు.

" 10 రోజుల ముందుగానే యాత్రికుల వివరాలను పాక్​ ప్రభుత్వానికి అందించే నిబంధనతో పాటు నవంబర్​ 9, 12 తేదీల్లో ప్రవేశం రుసుం 20 డాలర్లను చెల్లింపును తొలగిస్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రకటించారు. ఈ విషయాన్ని తాము అధికారికంగా భారత్​కు తెలిపాం. శనివారం రోజున కర్తార్​పుర్​ కారిడార్​ ప్రారంభోత్సవానికి భారత్​తో పాటు ప్రపంచ దేశాల నుంచి సుమారు 10 వేల మంది సిక్కు యాత్రికులు హాజరవుతారని అంచనా. ఒప్పందం ప్రకారం ప్రతిరోజు భారత్​ నుంచి 5వేల మంది యాత్రికులు వస్తారు. ఇతర దేశాలకు కూడా ఇదే సంఖ్యలో వీసాలు జారీ చేయనున్నాం."

-మహమ్మద్​ ఫైజల్​, పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి.

కర్తార్​పుర్​ కారిడార్​ పూర్తయినట్లు ఈనెల 1న పాక్​ ప్రధాని ఖాన్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పాస్​పోర్ట్​, 10 రోజుల ముందు భారత సిక్కు యాత్రికులు వివరాలు తెలియజేయాలన్న నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. పాస్​పోర్ట్​ అవసరం లేదని.. చలామణిలో ఉన్న గుర్తింపు కార్డు సరిపోతుందన్నారు.

ఒప్పందం ప్రకారమే..

పాస్​పోర్ట్​పై పాకిస్థాన్​ మిశ్రమ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందం ఉందని.. ఈ ఒప్పందానికి భారత్​ కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఇది అవసరమైన పత్రాలను తెలుపుతోందని... ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్ పాస్​పోర్ట్​పై స్పష్టత ఇవ్వని పాక్​

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Peace and Friendship Stadium, Piraeus, Greece. 7th November 2019.
Olympiacos Piraeus (red and white) 67-86 Anadolu Efes Istanbul (blue)
1. 00:00 Players shake hands before match
First quarter:
2. 00:10 BASKET, OLYMPIACOS - Nikola Milutinov's slam dunk, 4-2
3. 00:19 Replay of Nikola Milutinov's slam dunk
4. 00:25 BASKET, OLYMPIACOS - Taylor Rochestie's three-pointer, 23-21
5. 00:38 Replay of Taylor Rochestie's three-pointer
Second quarter:
6. 00:43 BASKET, ANADOLU - Rodrigue Beaubois' steal and slam dunk, 25-27
7. 00:54 BASKET, ANADOLU - Shane Larkin's two-pointer, 33-42
8. 01:06 Replay of Shane Larkin's basket with Chris Singleton's behind-the-back assist
Third quarter:
9. 01:12 BASKET, ANADOLU - Vasilije Micic's two-pointer, 43-56
10. 01:25 BASKET, ANADOLU - Shane Larkin's three-pointer, 45-59
11. 01:35 01:35 BASKET, OLYMPIACOS - Brandon Paul's three-pointer, 58-67
12. 01:48 Replay of Brandon Paul's basket
Fourth quarter:
13. 02:00 BASKET, ANADOLU - Vasilije Micic's three-pointer, 63-76
14. 02:12 BASKET, OLYMPIACOS - Georgios Printezis's two-pointer, 67-81
15. 02:23 BASKET, ANADOLU - Bryant Dunston's slamd dunk, 67-83
16. 02:37 BASKET, ANADOLU - Chris Singleton's thre-pointer with two seconds to go and the two teams just waiting for the buzzer, 67-86
17. 02:48 Olympiacos' Vassilis Spanoulis complains with Chris Singleton about his three-pointer plus players shaking hands
SOURCE: IMG Media
DURATION: 02:56
STORYLINE:
Vasilije Micic and Shane Larkin scored 27 and 24 points respectively as Anadolu Efes Istanbul thrashed Olympiacos Piraeus 86-67 in Greece on Thursday in round seven of the Euroleague.
For the home side, it was the fifth defeat in seven games, while the Turkish team improved their record to 5-2.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.