చైనాలో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
ఉత్తర చైనా- ఝెజియాంగ్ రాష్ట్రంలో సంభవించిన ఈ ప్రమాదం వల్ల.. అక్కడి నివాసాలు, ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. ఫలితంగా తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రధాన రహదారిపై పేలుడు జరగడం వల్ల కార్లతోపాటు ఇతర వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి.
తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం.. రహదారిపై ప్రయాణాల్ని నిషేధించి, సహాయక చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: గూఢచర్య అభియోగం.. పాక్ చెరలో ఇద్దరు భారతీయులు