ETV Bharat / international

రెస్టారెంట్​ భవనం కూలిన ఘటనలో 29 మంది బలి - Juxian Restaurant in Chenzhuang Village

చైనాలోని షాంక్సీ రాష్ట్రంలో శనివారం.. రెస్టారెంట్​ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Death toll in restaurant collapse in China rises to 29
రెస్టారెంట్​ భవనం కూలిన ఘటనలో 29కి చేరిన మృతులు
author img

By

Published : Aug 30, 2020, 10:25 AM IST

ఉత్తర చైనా- షాంక్సీ రాష్ట్రం జియాంగ్​ఫెన్​ కౌంటీలో రెస్టారెంట్​ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

రెస్టారెంట్​లో ఓ 80 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా.. అక్కడ జరిగే విందుకు బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 57 మందిని వెలికితీశారు. ఇందులో ఏడుగురు తీవ్రంగా గాయపడగా మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఉత్తర చైనా- షాంక్సీ రాష్ట్రం జియాంగ్​ఫెన్​ కౌంటీలో రెస్టారెంట్​ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

రెస్టారెంట్​లో ఓ 80 ఏళ్ల వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా.. అక్కడ జరిగే విందుకు బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 57 మందిని వెలికితీశారు. ఇందులో ఏడుగురు తీవ్రంగా గాయపడగా మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.