ETV Bharat / international

పాక్​లో బాంబు పేలుడు- ఐదుగురు మృతి

పాకిస్థాన్​లో సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు గాయపడినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Jun 30, 2021, 2:32 AM IST

bomb blast
బాంబు పేలుడు

పాకిస్థాన్​ ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు సహా ఓ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలిపారు.

పాకిస్థాన్​-అఫ్గానిస్థాన్​ సరిహద్దులోని దర్వాజ్‌గై చెక్ పోస్ట్‌కు సమీపంలో ఉన్న లాందీకోటల్​ పట్టణంలోని ఓ ఇంటి వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్​.

పాకిస్థాన్​ ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు సహా ఓ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలిపారు.

పాకిస్థాన్​-అఫ్గానిస్థాన్​ సరిహద్దులోని దర్వాజ్‌గై చెక్ పోస్ట్‌కు సమీపంలో ఉన్న లాందీకోటల్​ పట్టణంలోని ఓ ఇంటి వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్​.

ఇదీ చూడండి: ఆ దేశ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.