ETV Bharat / international

జపాన్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత

author img

By

Published : Apr 18, 2021, 8:57 AM IST

జపాన్​లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

earthquake, japan
జపాన్​, భూకంపం

జపాన్ మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్లు జపాన్​ వాతావారణ శాఖ పేర్కొంది.

ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం.. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

జపాన్ మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్లు జపాన్​ వాతావారణ శాఖ పేర్కొంది.

ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం.. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:'నావల్నీ ఏ క్షణంలోనైనా మరణించవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.