కరోనా టీకా అందుబాటులోకి రాగానే బహిరంగంగా వేయించుకుంటామని అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు ప్రకటించారు "తక్కువ ముప్పు ఉన్న టీకా అందుబాటులోకి రాగానే నేను వేయించుకుంటాను. టీవీ ఛానల్ లైవ్లో కార్యక్రమం ఉంటుంది" అని ద జో మాడిసన్ షోలో బరాక్ ఒబామా వెల్లడించారు.
మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఇదే తరహా ప్రకటనలు చేశారు.
ఇదీ చూడండి: ట్రంప్ 2.0: 'మిషన్ 2024'కు సన్నద్ధం!