ETV Bharat / international

బస్సు ప్రమాదంలో 27 మంది దుర్మరణం

author img

By

Published : Jun 19, 2021, 9:31 AM IST

Updated : Jun 19, 2021, 11:43 AM IST

250 మీటర్ల లోయలో బస్సు పడి.. 27 మంది మరణించిన ఘటన దక్షిణ పెరూలో జరిగింది. పలువురు గాయపడ్డారు.

bus accident
బస్సు ప్రమాదం

దక్షిణ పెరూలోని అయాకుచోలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నాస్కాలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో చిన్న పిల్లలతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు.

bus accident
బస్సు ప్రమాదం
bus accident
బోల్తా కొట్టిన బస్​ ఇదే

అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. బస్సు 250 మీటర్ల లోయలో పడింది. అయాకుచో ప్రాంతం నుంచి అరెక్విపా వెళ్తుండగా ఇంటర్‌సోనిక్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

bus accident
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది

ఇదీ చూడండి: కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు

దక్షిణ పెరూలోని అయాకుచోలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నాస్కాలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో చిన్న పిల్లలతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు.

bus accident
బస్సు ప్రమాదం
bus accident
బోల్తా కొట్టిన బస్​ ఇదే

అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. బస్సు 250 మీటర్ల లోయలో పడింది. అయాకుచో ప్రాంతం నుంచి అరెక్విపా వెళ్తుండగా ఇంటర్‌సోనిక్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

bus accident
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది

ఇదీ చూడండి: కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు

Last Updated : Jun 19, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.