ETV Bharat / international

మెక్సికోలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

అమెరికా న్యూ మెక్సికోలో పలు చోట్ల జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ కాల్పులకు ఎవరు పాల్పడ్డారు... కారణమేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 14, 2019, 11:08 AM IST

Updated : Sep 30, 2019, 1:40 PM IST

మెక్సికోలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
మెక్సికోలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ గుళ్లు రక్తం పారించాయి. న్యూ మెక్సికో నగరంలో పలుచోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ భయంకరమైన ఘటనతో ఆల్బూకర్క్​ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఆల్బూకర్క్ ప్రాంతంలోని వివిధ చోట్ల 90 నిమిషాల వ్యవధిలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు కాల్పులకు కారణం తెలియరాలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు.

దుండగుల చర్య అత్యంత భయంకరమైనదని మేయర్ టిమ్​ కెల్లర్​ వ్యాఖ్యానించారు. నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

అక్కడ క్రైమ్​ రేటు ఎక్కువే..

మెక్సికో నగరంలో నేరాలు సర్వసాధారణమే. తరచుగా దొంగతనాలు, దోపీడీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 32 హత్యలు జరిగాయి. 2018లో 92 సార్లు తుపాకీ కాల్పులు జరిగి.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గత ఆరు మాసాలుగా ఇక్కడ క్రైమ్ రేటు తగ్గిందని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దంతెవాడలో ఎన్​కౌంటర్​- ఇద్దరు నక్సల్స్​ హతం

మెక్సికోలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ గుళ్లు రక్తం పారించాయి. న్యూ మెక్సికో నగరంలో పలుచోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ భయంకరమైన ఘటనతో ఆల్బూకర్క్​ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఆల్బూకర్క్ ప్రాంతంలోని వివిధ చోట్ల 90 నిమిషాల వ్యవధిలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు కాల్పులకు కారణం తెలియరాలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు.

దుండగుల చర్య అత్యంత భయంకరమైనదని మేయర్ టిమ్​ కెల్లర్​ వ్యాఖ్యానించారు. నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

అక్కడ క్రైమ్​ రేటు ఎక్కువే..

మెక్సికో నగరంలో నేరాలు సర్వసాధారణమే. తరచుగా దొంగతనాలు, దోపీడీలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 32 హత్యలు జరిగాయి. 2018లో 92 సార్లు తుపాకీ కాల్పులు జరిగి.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గత ఆరు మాసాలుగా ఇక్కడ క్రైమ్ రేటు తగ్గిందని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దంతెవాడలో ఎన్​కౌంటర్​- ఇద్దరు నక్సల్స్​ హతం

New Delhi, Sep 14 (ANI): Speaking after launching the book 'Rethinking Good Governance', authored by former Comptroller Auditor General (CAG), Vinod Rai, Naidu also called for the expansion of Supreme Court and the establishment of more benches in different parts of the country. Naidu said, "We need legislators who are well informed and well-intentioned and capable of articulating a well-presented viewpoint, not those who are eager to rush to the well of the House." The Vice President asked political parties to adopt a code of conduct for their legislators and contribute to policymaking through informed decisions. He also asked the political parties to carefully choose candidates based upon their capacity, calibre, and good conduct and said that they must rise above the narrow considerations of caste and religion that seek to divide the society.

Last Updated : Sep 30, 2019, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.