ETV Bharat / international

మందుపాతర పేలి నలుగురు మృతి

author img

By

Published : Mar 25, 2021, 11:48 AM IST

రోడ్డుపై మందుపాతర పేలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కెన్యాలోని మందేరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Bus in Kenya's hostile north hits roadside bomb, 4 killed
మందుపాతర పేలి నలుగురు మృతి

కెన్యాలో సోమాలియా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి నలుగురు మృతిచెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ బస్సు.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా గవర్నర్ అలీ రోబా స్పష్టం చేశారు.

పేలుడు కారణంగా బస్సు పైకప్పు ఎగిరిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే.. ఈ ప్రమాదానికి కారణం అల్​ షబాబ్ ఉగ్ర సంస్థ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్​ఖైదాతో సత్సంబంధాలున్న ఈ సంస్థ కెన్యాలో పలుమార్లు బాంబు దాడులు చేసింది.

కెన్యాలో సోమాలియా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి నలుగురు మృతిచెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ బస్సు.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా గవర్నర్ అలీ రోబా స్పష్టం చేశారు.

పేలుడు కారణంగా బస్సు పైకప్పు ఎగిరిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అయితే.. ఈ ప్రమాదానికి కారణం అల్​ షబాబ్ ఉగ్ర సంస్థ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్​ఖైదాతో సత్సంబంధాలున్న ఈ సంస్థ కెన్యాలో పలుమార్లు బాంబు దాడులు చేసింది.

ఇదీ చదవండి:మా టీకా సామర్థ్యం 76 శాతం: ఆస్ట్రాజెనెకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.