ETV Bharat / crime

నీటి గుంతలో మహిళ మృతదేహం

author img

By

Published : Mar 13, 2021, 10:31 PM IST

నీటిగుంతలో ఓ మహిళ మృతదేహం బయటపడిన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నీటి గుంతలో మహిళ మృతదేహం లభ్యం
నీటి గుంతలో మహిళ మృతదేహం లభ్యం

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి గుంతలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలు భారతమ్మగా పోలీసులు గుర్తించారు. శివరాత్రి సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా నుంచి దాదాపు 15 మంది భిక్షాటన కోసం హైదరాబాద్​కు వచ్చారని.. అందరూ తమ ఊళ్లకు వెళ్లిపోయారు.

భారతమ్మ తిరిగి రాకపోవడం వల్ల ఆమె బంధువు రమేశ్​ చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో వెతకగా... మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి : శంషాబాద్​లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్​

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి గుంతలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. మృతురాలు భారతమ్మగా పోలీసులు గుర్తించారు. శివరాత్రి సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా నుంచి దాదాపు 15 మంది భిక్షాటన కోసం హైదరాబాద్​కు వచ్చారని.. అందరూ తమ ఊళ్లకు వెళ్లిపోయారు.

భారతమ్మ తిరిగి రాకపోవడం వల్ల ఆమె బంధువు రమేశ్​ చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో వెతకగా... మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి : శంషాబాద్​లో రెండు రోజుల్లో 1,065 గ్రాముల బంగారం సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.