యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ఓ వ్యవసాయ మామిడితోటలో ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు నలుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మోటకొండూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ.6,030 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
మాటురులో అసాంఘిక కార్యకలాపాలు - Yadadri crime news
రాచకొండ కమిషనర్ పరిధిలో పోలీసులు వరుస దాడులు జరుపుతున్నా... అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు .యాదాద్రి జిల్లాలో ఎస్ఓటీ పోలీసులు పక్కగా దాడులు జరిపి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
![మాటురులో అసాంఘిక కార్యకలాపాలు police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:29:13:1619503153-tg-nlg-82-27-aler-sot-police-la-dhadulu-av-ts10134-27042021112211-2704f-1619502731-436.jpg?imwidth=3840)
police
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ఓ వ్యవసాయ మామిడితోటలో ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మహిళతో పాటు నలుగురు వ్యక్తులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను మోటకొండూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి నుంచి రూ.6,030 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.