ETV Bharat / crime

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి - crime updates of telangana

చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

The incident took place in Jayashankar Bhupalpally district where  fell from a palm tree  and died.
చెట్టుపై నుంచి పడి.. గీత కార్మికుడు మృతి
author img

By

Published : Mar 23, 2021, 9:58 AM IST

చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన దేశిని సతీష్ గౌడ్ ( 50 ) తాటి చెట్టుపై నుంచి కింద పడ్డాడు.

సాయంత్రం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కి కాలు జారడటంతో కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన సతీష్ గౌడ్​ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

చెట్టుపై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన దేశిని సతీష్ గౌడ్ ( 50 ) తాటి చెట్టుపై నుంచి కింద పడ్డాడు.

సాయంత్రం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కి కాలు జారడటంతో కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన సతీష్ గౌడ్​ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.