ETV Bharat / crime

Accident: కారును ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి

author img

By

Published : Jun 3, 2021, 6:44 PM IST

కరీంనగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌ వైపు వెళ్తోన్న ఓ డీసీఎం.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
road accident

వేగంగా వచ్చిన ఓ డీసీఎం.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న డేవిడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులు మంచిర్యాలలోని ఓ వివాహ వేడుకకు హాజరుకావడానికి వెళ్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. రహదారిపై నిలిచిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

వేగంగా వచ్చిన ఓ డీసీఎం.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న డేవిడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితులు మంచిర్యాలలోని ఓ వివాహ వేడుకకు హాజరుకావడానికి వెళ్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. రహదారిపై నిలిచిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

ఇదీ చదవండి: Accident: అదుపుతప్పి కారు... ఒకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.