ETV Bharat / crime

ట్రీపుల్​ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​ వసతిగృహంలో ఓ విద్యార్థి ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Feb 11, 2021, 7:02 PM IST

Triple IT student suicide in hostel
ట్రీపుల్​ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం గోజలం గ్రామానికి చెందిన పరమేష్ అనే విద్యార్థి.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల వసతిగృహంలో​ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన

ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం గోజలం గ్రామానికి చెందిన పరమేష్ అనే విద్యార్థి.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల వసతిగృహంలో​ ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.