ETV Bharat / crime

ఫోర్జరీ దస్త్రాలతో బ్యాంకులను మోసం చేసిన భార్యాభర్తలు - Bank cheaters arrest

ఫోర్జరీ దస్త్రాలతో బ్యాంకులను మోసం చేస్తోన్న భార్యభర్తలపై సీబీఐ కేసు నమోదు చేసింది. తమ బ్యాంకును రూ. 4 కోట్ల 80 లక్షల మోసం చేశారని ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది.

cbi
cbi
author img

By

Published : Feb 12, 2021, 10:27 PM IST

ఫోర్జరీ దస్త్రాలతో రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్న భార్యాభర్తలపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్​కు చెందిన పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేశ్​ కుమార్, ఆయన భార్య పోకల పల్లవి మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేస్తున్నట్లు సీబీఐకి ఎస్​బీఐ ఫిర్యాదు చేసింది.

తమ బ్యాంకును రూ.4 కోట్ల 80 లక్షల మోసం చేశారని ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది. ఎస్​బీఐ అధికారి అబ్ధుల్ రవూఫ్ పాషా, బ్యాంకు ప్యానెల్ న్యాయవాదులు పి.ఉమాపతి రావు, కె.హరిహర్ బాబును కూడా నిందితులుగా చేర్చారు.

ఇదీ చూడండి: నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు...

ఫోర్జరీ దస్త్రాలతో రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్న భార్యాభర్తలపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్​కు చెందిన పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేశ్​ కుమార్, ఆయన భార్య పోకల పల్లవి మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేస్తున్నట్లు సీబీఐకి ఎస్​బీఐ ఫిర్యాదు చేసింది.

తమ బ్యాంకును రూ.4 కోట్ల 80 లక్షల మోసం చేశారని ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ హైదరాబాద్ విభాగం కేసు నమోదు చేసింది. ఎస్​బీఐ అధికారి అబ్ధుల్ రవూఫ్ పాషా, బ్యాంకు ప్యానెల్ న్యాయవాదులు పి.ఉమాపతి రావు, కె.హరిహర్ బాబును కూడా నిందితులుగా చేర్చారు.

ఇదీ చూడండి: నీటి విడుదలకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఉత్తర్వులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.