ETV Bharat / crime

RATION SEIZE: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్

author img

By

Published : Jun 16, 2021, 4:07 PM IST

వికారాబాద్​ జిల్లాలో రేషన్ దందా కొనసాగుతూనే ఉంది. గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న చౌకబియ్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు. పరిగి మండలం రాపోల్ గ్రామం నుంచి వ్యాన్​లో తీసుకెళ్తుండగా 15 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Ration seize
వికారాబాద్ జిల్లాలో రేషన్ సీజ్ చేసిన పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామం వద్ద 15 క్వింటాళ్ల చౌకబియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాహనాన్ని సీజ్ చేశారు.

నిన్న రాత్రి పరిగిలోని ఓ ఇంట్లో 22 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Animal carcasses: జంతు కళేబరాల వాహనం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామం వద్ద 15 క్వింటాళ్ల చౌకబియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాహనాన్ని సీజ్ చేశారు.

నిన్న రాత్రి పరిగిలోని ఓ ఇంట్లో 22 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Animal carcasses: జంతు కళేబరాల వాహనం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.