గణతంత్ర దినోత్సవం రోజునా కొందరు మద్యాన్ని విక్రయించారు. వీరిపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ఆ బెల్ట్ షాప్లపై ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు