ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే టూవీలర్ వాహనాలు ఇస్తామంటూ ఓ ఆర్మీ జవాన్కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. వాహనాలు అమ్ముతామని నమ్మించి మోసం చేశారు. వివిధ చార్జీల పేరుతో 3.5 లక్షల రుపాయలు ఆన్లైన్ ద్వారా చీటర్లు కాజేశారు.
మోసపోయామని తెలుసుకున్న జవాన్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: అరకు ఘాట్రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి