ETV Bharat / crime

పోలవరం సమీపంలో బస్సు ప్రమాదం.. - recent road accidents in ap

విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో జరిగింది.

ACCIDENT
బస్సు
author img

By

Published : Apr 10, 2021, 12:08 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌ విరిగిపోయింది. శివగిరి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమయస్పూర్తితో రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌ విరిగిపోయింది. శివగిరి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. విద్యార్థులతో సహా 70 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమయస్పూర్తితో రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు.

ఇదీ చదవండి: బ్యాంకులకు మళ్లీ 'కొవిడ్' ముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.