ETV Bharat / crime

మంటల్లో పడి బాలుడు సజీవదహనం.. అసలేం జరిగిందంటే?

author img

By

Published : Jan 3, 2023, 3:13 PM IST

A disabled boy was burnt alive in Hyderabad: చిన్న పిల్లలు ఒక్కదగ్గరే ఉండకుండా తిరుగుతునే ఉంటారు. ఒక్కోసారి వాళ్లకి తెలియని ప్రదేశాలకి వెళ్లిపోతారు. అయితే హైదరాబాద్​ జిల్లాలోని ఒక దివ్యాంగ బాలుడు తల్లిదండ్రులకు కనిపించకుండా రెండు రోజులు గడిచిన తిరిగి రాలేదు. ఇంతకి ఆ బాలుడికి ఏమైందంటే?

A disabled boy was burnt alive
దివ్యాంగ బాలుడు సజీవ దహనం

A disabled boy was burnt alive in Hyderabad: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి లాల్వాణీ నగర్‌లో దివ్యాంగ బాలుడు సజీవ దహనమయ్యాడు. నాలా సమీపంలో నిప్పంటుకున్న చెత్తలో యువన్‌ అనే పదేళ్ల దివ్యాంగ బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల నుంచి ఆ బాలుడు ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు.

చెత్తకుప్పలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని జీహెచ్​ఎంసీ సిబ్బంది గుర్తుంచి... పోలీసులకు సమాచారం ఇచ్చింది. నాలాకు వేసిన కంచె దాటే క్రమంలో యువన్ పక్కనే ఉన్న మంటల్లో జారిపడి కాలిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

A disabled boy was burnt alive in Hyderabad: హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి లాల్వాణీ నగర్‌లో దివ్యాంగ బాలుడు సజీవ దహనమయ్యాడు. నాలా సమీపంలో నిప్పంటుకున్న చెత్తలో యువన్‌ అనే పదేళ్ల దివ్యాంగ బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల నుంచి ఆ బాలుడు ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు.

చెత్తకుప్పలో కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని జీహెచ్​ఎంసీ సిబ్బంది గుర్తుంచి... పోలీసులకు సమాచారం ఇచ్చింది. నాలాకు వేసిన కంచె దాటే క్రమంలో యువన్ పక్కనే ఉన్న మంటల్లో జారిపడి కాలిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.