అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో కువైట్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు