ETV Bharat / crime

శంషాబాద్​ విమానాశ్రయంలో 689 గ్రాముల బంగారం సీజ్​ - హైదరాబాద్​ నేర వార్తలు

శంషాబాద్​ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్​ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కువైట్​ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద రూ. 34 లక్షల విలువైన బంగారం పట్టుకున్నారు.

Telangana news
హైదరాబాద్​ నేర వార్తలు
author img

By

Published : Jun 1, 2021, 9:10 PM IST

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో కువైట్​ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో కువైట్​ నుంచి శంషాబాద్‌ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతడి నుంచి రూ. 34 లక్షల విలువైన 689 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: బ్లాక్​లో బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.