ETV Bharat / city

శివ భక్తులను కనువిందు చేసిన బలిహరణ!

author img

By

Published : Mar 26, 2019, 1:14 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. వేములవాడలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. నేటితో ముగియనున్న ఉత్సవాలకు పెద్ద ఎత్తున శివభక్తులు తరలివచ్చారు.

శివపార్వతుల కల్యాణం
వైభవంగా ఉమా మహేశ్వరుల కల్యాణం
వేములవాడలో కైలాసవాసుని కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమైన వివాహ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. అర్చకులు నిర్వహించిన బలిహరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమా మహేశ్వరుల పల్లకిసేవలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు.

ఇవీ చూడండి:"హస్తం​ను వీడి... కారెక్కుతున్న సునీతా.!"

వైభవంగా ఉమా మహేశ్వరుల కల్యాణం
వేములవాడలో కైలాసవాసుని కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈనెల 22 నుంచి ప్రారంభమైన వివాహ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. అర్చకులు నిర్వహించిన బలిహరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమా మహేశ్వరుల పల్లకిసేవలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు.

ఇవీ చూడండి:"హస్తం​ను వీడి... కారెక్కుతున్న సునీతా.!"

Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా అయిదవరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులతో నిర్వహించిన బలిహరణ కార్యక్రమం ఆకట్టుకుంది. యాగశాల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు


Body:రాజన్న ఆలయంలో ఘనంగా బలిహరణం


Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవముల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.