ETV Bharat / city

గజ్వేల్​లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం

author img

By

Published : Apr 7, 2019, 12:48 PM IST

కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా గజ్వేల్​ పట్టణంలో తెరాస మహిళా విభాగం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

గజ్వేల్​లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం

లోక్​సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పట్టణంలో తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గజ్వేల్​లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: నిజామాబాద్​లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు

లోక్​సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పట్టణంలో తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

గజ్వేల్​లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం

ఇవీ చూడండి: నిజామాబాద్​లో వేగంగా పూర్తవుతున్న పోలింగ్ ఏర్పాట్లు

Intro:tg_srd_16_07_trs_pracharam_av_g2
అశోక్ గజ్వేల్ 9490866696
లోక్సభ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా గజ్వేల్ పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు


Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పలు వీధుల్లో లో తెరాస నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పట్టణంలోని 12వ వార్డు లో తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో లో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి కార్ గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు


Conclusion:లోక్సభ పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో గజ్వేల్ లో తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.