ETV Bharat / city

వృథాగా పోతున్న భగీరథ నీళ్లు - Mission Bhageeratha Water Main Pipe Leakage

మిషన్ భగీరథ మెయిన్ పైపు లీక్ అయి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో నీరు వృథాగా పోతోంది.

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/21-March-2020/6492208_nrpt_waterr.png
వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
author img

By

Published : Mar 21, 2020, 5:36 PM IST

వృథాగా పోతున్న భగీరథ నీళ్లు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మీదుగా వెళ్లే మిషన్ భగీరథ మెయిన్ పైపు లీక్ కావడం వల్ల భారీగా నీళ్లు వృథాగా పోయాయి. మండలంలోని చందాపూర్ గ్రామ సమీపంలోని 127వ జాతీయ రహదారి పక్కన పైప్​లైన్ వాల్వ్ లీక్ అయినట్టు గమనించిన గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

వేసవిలో నీటివృథాను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:కరోనా తెచ్చిన తంటా- ఉద్యోగులకు జీతాలు కష్టమే!

వృథాగా పోతున్న భగీరథ నీళ్లు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మీదుగా వెళ్లే మిషన్ భగీరథ మెయిన్ పైపు లీక్ కావడం వల్ల భారీగా నీళ్లు వృథాగా పోయాయి. మండలంలోని చందాపూర్ గ్రామ సమీపంలోని 127వ జాతీయ రహదారి పక్కన పైప్​లైన్ వాల్వ్ లీక్ అయినట్టు గమనించిన గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

వేసవిలో నీటివృథాను అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:కరోనా తెచ్చిన తంటా- ఉద్యోగులకు జీతాలు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.