ETV Bharat / city

తండ్రి తిట్టాడని కుమారుడి ఆత్మహత్య - వేములూరిిపాడు ఆత్మహత్య వార్తలు

తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా వేములూరిపాడులో చోటు చేసుకుంది.

తండ్రి మందలించాడని గడ్డి మందు తాగిన కుమారుడు
తండ్రి మందలించాడని గడ్డి మందు తాగిన కుమారుడు
author img

By

Published : Jul 27, 2020, 7:37 PM IST

పనికి వెళ్లటం లేదని తండ్రి మందలించాడనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో జరిగింది.

గ్రామానికి చెందిన పచాల యోహాను మూడో కుమారుడు చందు.. స్థానికంగా కంపెనీలో పనికి వెళ్లేవాడు. కొద్ది రోజులుగా చందు పనికి వెళ్లకపోవటంతో.. యోహాను మందలించాడు. మనస్తాపం చెందిన చందు.. ఇంటిలో ఉన్న గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన కుటుంబ సభ్యులు బాధితుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందాడు.

పనికి వెళ్లటం లేదని తండ్రి మందలించాడనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో జరిగింది.

గ్రామానికి చెందిన పచాల యోహాను మూడో కుమారుడు చందు.. స్థానికంగా కంపెనీలో పనికి వెళ్లేవాడు. కొద్ది రోజులుగా చందు పనికి వెళ్లకపోవటంతో.. యోహాను మందలించాడు. మనస్తాపం చెందిన చందు.. ఇంటిలో ఉన్న గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన కుటుంబ సభ్యులు బాధితుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందాడు.

ఇవీ చూడండి : 'నవంబర్ వరకు రూ.7500, ఉచిత రేషన్ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.