గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది.
వారెంట్లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు