ETV Bharat / city

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​

author img

By

Published : Nov 5, 2019, 12:20 PM IST

కాంగ్రెస్ సీనియర్​ నేత వి.హనుమంత రావు ఆందోళన చేపట్టారు. అంబర్​పేటలో గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయని వీహెచ్ ఆరోపించారు.

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​
భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​

హైదరాబాద్​లోని అంబర్‌పేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ అంబర్​పేట రోడ్డులో అందోళన చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని భూములు కాపాడాలని డిమాండ్​ చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను శాంతింపజేశారు.

ఇదీ చూడండి: గడువు లోపు చేరకుంటే... ఉద్యోగం పోయినట్లే : ప్రభుత్వం

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​

హైదరాబాద్​లోని అంబర్‌పేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ అంబర్​పేట రోడ్డులో అందోళన చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని భూములు కాపాడాలని డిమాండ్​ చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను శాంతింపజేశారు.

ఇదీ చూడండి: గడువు లోపు చేరకుంటే... ఉద్యోగం పోయినట్లే : ప్రభుత్వం

TG_Hyd_12_05_VH_Andolana_AV_TS10017 Cotributer : S NAGARAJU Note : Feed On Taja, wats APP Ph..9346919348 ( ) హైదరాబాద్‌ అంబర్‌పేటలో రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అర్థరాత్రి ఆందోళన చేశారు. అంబర్‌ పేటలోని గౌతు లచ్చన ట్రస్టుకు చెందిన భూమి కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తూ అంబర్ పేట రోడ్డులో అందోళన చేయడానికి వచ్చిన ఆయనకు పోలీసులు సర్ది చెప్పడంతో ఆయన వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు ఉపిరీ పీల్చుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.