ETV Bharat / city

'కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది' - l ramana fires on kcr

సీఎం కేసీఆర్ నియంతృత్వ, నిర్లక్ష్య పాలన వల్ల రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ .రమణ అన్నారు. తెరాస పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

l ramana
l ramana
author img

By

Published : Dec 9, 2019, 4:50 PM IST

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాది కాలంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు అచేతనావస్థలోకి వెళ్లాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో, శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలపనున్నట్లు రమణ వివరించారు.

కేసీఆర్ ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయింది: ఎల్​ రమణ

ఇదీ చూడండి: చటాన్​పల్లి ఎన్​కౌంటర్​పై సిట్​ కార్యాచరణ ప్రారంభం

కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాది కాలంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు అచేతనావస్థలోకి వెళ్లాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో, శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలపనున్నట్లు రమణ వివరించారు.

కేసీఆర్ ఏడాది పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయింది: ఎల్​ రమణ

ఇదీ చూడండి: చటాన్​పల్లి ఎన్​కౌంటర్​పై సిట్​ కార్యాచరణ ప్రారంభం

TG_Hyd_39_09_TDP_LRamana_PC_AB_3180198 Reporter: Ramaya Krishna Script: Razaq Note: ఫీడ్ ఎన్టీఆర్‌ భవన్ OFC నుంచి కూడా వచ్చింది. ( ) కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాది కాలంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు అచేతన స్థాయిలోకి వెళ్లాయని తెలంగాణ తెదేపా ధ్వజమెత్తింది. కేసీఆర్ సంవత్సర కాలంలో నియంతృత్వం, నిర్లక్ష్య పాలన చేయడంతో రాష్ట్రం అస్తవ్యస్థంగా తయారైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. పేరుగొప్ప ఊరు దిబ్బ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్, సుహాసినీలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అమ్మాయిలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని రమణ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో, శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనలు ధర్నాలు చేపట్టనున్నట్లు రమణ వివరించారు. ఇప్పటికైనా కేసీఆర్ సక్రమపాలనను ప్రజలకు అందించాలన్నారు. బైట్: ఎల్ రమణ, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.