ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 3PM

author img

By

Published : May 27, 2021, 2:58 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్‌టెన్ న్యూస్ @ 3PM
  • పరీక్షలు వాయిదా...

రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దుర్వినియోగం చేస్తే చర్యలు...

అడిగిన వాళ్లందరికిీ ఈ పాస్​లు ఇవ్వడం కుదరదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాసులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్‌ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొనసాగనున్న సేవలు...

జూనియర్‌ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వల్లకాదని వదిలేశాడు...

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్​ఫంగస్ లక్షణాలుండడం వల్ల... తననే వైద్యం చేయించుకోమని తండ్రిని వదిలేసి వెళ్లిపోయాడో పుత్రరత్నం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపోహాల కొరివి...

సమాజంలో మంచి పేరు, ఉన్నత చదువులు, ఆస్తులు, వందలు, వేలాదిగా బంధువులు, స్నేహితులు, అనుచరులు... ఇలాంటివేవీ ఎక్కువమంది కొవిడ్‌ మృతులకు గౌరవాన్ని ఇవ్వడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాడినవే విక్రయిస్తూ...

ఒక్కసారి పీపీఈ కిట్లను వాడిన తర్వాత వాటిని జాగ్రత్తగా డీకంపోజ్​ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మధ్యప్రదేశ్​లోని ఓ ముఠా వాడిన పీపీఈ కిట్లను సేకరించి.. మళ్లీ ఉతికి విక్రయిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​లో అమెరికా రాయబారి...

త్వరలో భారత్​కు అమెరికా రాయబారిగా లాస్​ఏంజెలెస్​ మేయర్ ఎరిక్ గర్సెట్టీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(joe biden) నియమించనున్నట్లు తెలుస్తోంది. చైనా, జపాన్ దేశాలకు కూడా రాయబారులను బైడెన్(joe biden) ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్ ఆందోళన!...

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ (Twitter​) భారత్​లోని తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలిపింది. భాజపా నేతలు ఇటీవల చేసిన ట్వీట్​లకు మ్యానుపులేటెడ్ మీడియా ట్యాగ్ ఇచ్చిన తర్వాత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జట్టులో చోటు దక్కలేదు...

మైదానంలో రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే టెస్టు జట్టులో చోటు దొరకడానికి ఆలస్యమైందని చెప్పాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​. పంత్‌ తనకు అత్యంత సన్నిహితుడని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిత్రంలో రష్మీ గౌతమ్!...

యాంకర్​గా నటిస్తూ వెండితెరపైనా రాణిస్తోంది రష్మీ గౌతమ్. తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరీక్షలు వాయిదా...

రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 29 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్​ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దుర్వినియోగం చేస్తే చర్యలు...

అడిగిన వాళ్లందరికిీ ఈ పాస్​లు ఇవ్వడం కుదరదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాసులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్‌ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొనసాగనున్న సేవలు...

జూనియర్‌ వైద్యుల సమ్మె విరమణపై సందిగ్ధత తొలగలేదు. బీఆర్‌కే భవన్‌లో జూడాలతో రాష్ట్ర విద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వల్లకాదని వదిలేశాడు...

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రుక్కుంపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్​ఫంగస్ లక్షణాలుండడం వల్ల... తననే వైద్యం చేయించుకోమని తండ్రిని వదిలేసి వెళ్లిపోయాడో పుత్రరత్నం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అపోహాల కొరివి...

సమాజంలో మంచి పేరు, ఉన్నత చదువులు, ఆస్తులు, వందలు, వేలాదిగా బంధువులు, స్నేహితులు, అనుచరులు... ఇలాంటివేవీ ఎక్కువమంది కొవిడ్‌ మృతులకు గౌరవాన్ని ఇవ్వడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాడినవే విక్రయిస్తూ...

ఒక్కసారి పీపీఈ కిట్లను వాడిన తర్వాత వాటిని జాగ్రత్తగా డీకంపోజ్​ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మధ్యప్రదేశ్​లోని ఓ ముఠా వాడిన పీపీఈ కిట్లను సేకరించి.. మళ్లీ ఉతికి విక్రయిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​లో అమెరికా రాయబారి...

త్వరలో భారత్​కు అమెరికా రాయబారిగా లాస్​ఏంజెలెస్​ మేయర్ ఎరిక్ గర్సెట్టీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(joe biden) నియమించనున్నట్లు తెలుస్తోంది. చైనా, జపాన్ దేశాలకు కూడా రాయబారులను బైడెన్(joe biden) ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్ ఆందోళన!...

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ (Twitter​) భారత్​లోని తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలిపింది. భాజపా నేతలు ఇటీవల చేసిన ట్వీట్​లకు మ్యానుపులేటెడ్ మీడియా ట్యాగ్ ఇచ్చిన తర్వాత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జట్టులో చోటు దక్కలేదు...

మైదానంలో రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే టెస్టు జట్టులో చోటు దొరకడానికి ఆలస్యమైందని చెప్పాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ అక్షర్​ పటేల్​. పంత్‌ తనకు అత్యంత సన్నిహితుడని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిత్రంలో రష్మీ గౌతమ్!...

యాంకర్​గా నటిస్తూ వెండితెరపైనా రాణిస్తోంది రష్మీ గౌతమ్. తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.