ETV Bharat / city

అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు

అజాత శత్రువుకు అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జైపాల్ రెడ్డి అంతిమ సంస్కారాలు ముగిశాయి. ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి ఈ క్రతువు నిర్వహించారు. అంత్యక్రియలకు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.

author img

By

Published : Jul 29, 2019, 3:23 PM IST

Updated : Jul 29, 2019, 5:19 PM IST

jaipal reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. నెక్లెస్‌రోడ్‌ పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆజాద్, రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీహెచ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, హరీశ్‌రావు, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల, శ్రీధర్ బాబు, నంది ఎల్లయ్య, డి.శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి, రావుల, నన్నపనేని రాజకుమారి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ జైపాల్‌రెడ్డి పాడె మోశారు. ప్రముఖుల రాక సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు

ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. నెక్లెస్‌రోడ్‌ పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, ఆజాద్, రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీహెచ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, హరీశ్‌రావు, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల, శ్రీధర్ బాబు, నంది ఎల్లయ్య, డి.శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి, రావుల, నన్నపనేని రాజకుమారి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ జైపాల్‌రెడ్డి పాడె మోశారు. ప్రముఖుల రాక సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు

ఇదీ చూడండి: జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం

Intro:Body:

అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు



జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ముగిశాయి. ఆయన పెద్ద అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.  

 



కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. నెక్లెస్‌రోడ్‌ పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు మల్లికార్జున ఖర్గే, ఆజాద్, రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీహెచ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నాల, శ్రీధర్ బాబు, నంది ఎల్లయ్య, రావుల, నన్నపనేని రాజకుమారి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ప్రముఖుల రాక సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  


Conclusion:
Last Updated : Jul 29, 2019, 5:19 PM IST

For All Latest Updates

TAGGED:

jaipal reddy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.